తెలంగాణ రాజకీయ పార్టీ ల అందరిచూపు ఇప్పుడు లోటస్ పాండ్ వైపు మరలింది.అసలు అక్కడ ఏమి జరుగుతుందో?ఏమి నిర్ణయం ఉండబోతుంది?అక్కడ సమావేశమ్ అజెండా ఏంటి అని అందరికి ఉత్కంఠ రేపుతోంది.నిన్న అధికారికంగా పిలుపు ఇవ్వకపోయినా షోషల్ మీడియా వేదికగా వైఎస్సార్ అభిమానుల ఆత్మీయ కలయిక సమావేశానికి అందరికి ఆహ్వానం అని ప్రకటన మాత్రమే వెలువడిన ఈరోజు ఉదయం నుండి లోటస్ పాండ్ కి అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.ఓ వైసీపీ […]
Month: February 2021
టార్గెట్ 420: నిలబడతారా?కొడతారా?
చెన్నై లో జరుగుతున్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ తొలి టెస్ట్ లో ఇండియా ముందు 420 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది. ోోఓవర్ నైట్ స్కోర్ 257/6 తో తొలి నాలుగో రోజు ఆట మొదలు పెట్టిన భారత్ లోకల్ బాయ్ వాషింగ్టన్ సుందర్ వీరోచిత బ్యాటింగ్ (85 పరుగులు)తో 337 పరుగులకు ఆలౌట్ కాగా,భారత్ ను పాలో ఆన్ ఆడించే అవకాశం ఉన్నా బ్యాటింగ్ కి దిగిన ఇంగ్లాండ్ […]
రైతులతో మమేకమై సాగుతున్న రేవంత్ రైతు భరోసా పాదయాత్ర
నిన్న అచ్చంపేట రాజీవ్ రైతు భరోసా దీక్ష వేదిక నుండి పాదయాత్ర ప్రారంభించిన రేవంత్ రెడ్డి నిన్న రాత్రి వరకు ఉప్పునూతల మండల కేంద్రం వరకు చేరుకోగా,ఈరోజు ఉదయం 10 గంటలకు ఉప్పునూతల మండల కేంద్రం నుండి ప్రారంభమైన పాదయాత్రలో రేవంత్ రెడ్డి మధ్య మధ్యలో రైతుల పంట పొలాల వద్ద ఆగుతూ,వారితో ముచ్చటిస్తూ కొనసాగిస్తూ రైతులకు మరింత దగ్గరయ్యే విధంగా కొనసాగిస్తున్నారు.పదిరోజుల పాటు సాగే ఈ రైతు భరోసా […]
జమ్మూలో స్వల్ప భూకంపం
జమ్మూకాశ్మీర్ లో ఈరోజు తెల్లవారుజామున భూమి స్వల్పంగా కంపించడంతో నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి భయంతో బయటకి పరుగులు తీశారు.తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో స్వల్ప ప్రకంపనలు రాగా విషయం తెలుసుకున్న అధికారులు ,నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు రిక్టర్ స్కెల్ పై భూకంప తీవ్రతను పరిశీలించి,భూకంప తీవ్రత 3.5 గా నమోదైనట్లు వెల్లడించారు.గత కొద్ది రోజులుగా స్వల్పంగా భూప్రకంపనలు ఉండటంతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం […]
స్ట్రాబెర్రీ తోటలను సందర్శించిన అరకు ఎంపీ
విశాఖపట్నం జిల్లా పాడేరు నియోజకవర్గం చింతపల్లి మండలంలో లంబసింగి గ్రామంలో ఉన్న స్ట్రాబెర్రీ తోటలను సందర్శించిన అరకు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి గొడ్డేటి మాధవి గారు . స్వయంగా ఎంపీ గారు స్ట్రాబెర్రీలను పెట్టెలో పెట్టి ప్యాక్ చేశారు, స్ట్రాబెరీ పంట పండించే పద్ధతిని ఏటా ఎకరానికి వచ్చే దిగుబడి మరియు పెట్టుబడి గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. గత వారంలో గౌరవముఖ్యమంత్రివర్యుల జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి మన్యంలో […]
ఉత్తరాఖండ్ లో విరిగిపడ్డ కొండచరియలు
ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలో మంచుకొండ చరియలు విరిగిపడి దౌలిగంగా నదికి వరద పోటెత్తింది.వరద పెరగడంతో రైనీ తపోవన్ వద్ద ఉన్న పవర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో అక్కడ పనిచేస్తున్న 150 మంది కార్మికులు గల్లంతు అయ్యారు.గల్లంతైన కార్మికులు,సహాయక చర్యలకోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు.దౌలి గంగా నదికి వరదపోటెత్తుతుండటం తో అధికారులు అప్రమత్తం అయి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలను తరలిస్తున్నారు.దోలిగంగా నదికి వరద ఎక్కువ అవుతుండటంతో […]
కోఠీ లో భారీ అగ్నిప్రమాదం
ఈ రోజు తెల్లవారుజామున కోఠీ ప్రాంతంలోని బట్టల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.ఈప్రమాదంలో అయిదు బట్టల దుకాణాలకు మంటలు వ్యాపించి భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదం సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది,సుల్తాన్ బజార్ పోలీసులు, ghmc సిబ్బంది నాలుగు ఫైరింజన్ ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది
ఎస్ఈసీ ఆదేశాలపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో హౌజ్ మోషన్ పిటీషన్?
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఈనెల 9 నుండి 21 వరకు ఇంటి నుండి బయటకు రాకుండా చూడాలని డీజీపీ కి జారీ చేసిన ఆదేశాలపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో హౌజ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది.ఎన్నికల కమిషనర్ పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవం అయిన పంచాయితీలు ఆమోదించకపోవడంతో ఫైర్ అవడం తో పాటు ఎస్ఈసీ ఆదేశాల ప్రకారం ఏకగ్రీవాలను ఆమోదించని […]