తెలంగాణ వ్యాప్తంగా కలియుగ పాండవుల పేరుతో వినూత్నంగా పోరాటమార్గాన్ని ఎన్నుకున్న యువకులు తెలంగాణ ప్రభుత్వం అధినేతలు త్వరలో ఉద్యోగాల నోటిఫికేషన్ అనడంతో వినూత్న నిర్ణయంతో నిరసన తెలిపారు.ఎల్లుండి నుండి నాగార్జున సాగర్ ఉపఎన్నిక నోటిఫికేషన్ వస్తుండటంతో త్వరలో 50000 ఉద్యోగాల నోటిఫికేషన్ అన్న కేటీఆర్ మాటలకు ఎలక్షన్ కోడ్ అడ్డువస్తుందేమో అని ఎన్నికల కమీషన్ గడప తట్టారు కలియుగ పాండవులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం mlc ఎలక్షన్ సందర్భంగా ఇచ్చిన […]
Day: March 20, 2021
వాణీదేవిని వరించిన విజయం
సుదీర్ఘంగా సాగిన హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆరెస్ అభ్యర్థి పీవీ కూతురు సురభి వాణీదేవి గారు విజయం సాధించారు.మొదటి ప్రాధాన్యత ఓట్ల మొదటి రౌండ్ నుండి బీజేపీ అభ్యర్థి రామ్ చంద్రరావు వాణీదేవి గారికి హోరాహోరీ పోరు జరగగా,ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనివార్యం అవడంతో చివరి వరకు గెలుపు ధీమాతో ఉన్న రాంచంద్రరావు ఎలిమినేషన్ రౌండ్ లో చివరి ఎలిమినేషన్ వరకు ఉత్కంఠగా ఉన్న పోటీ ప్రో.నాగేశ్వర్ […]
మంత్రి కేటీఆర్ తో మాజీ మంత్రి గంటా భేటీ
తెలంగాణ ఐటీ,పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ తో ఈరోజు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు.విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉక్కు కర్మాగారం కార్మికుల పోరాటానికి తమ మద్దతు ఉంటుందని తెలిపిన కేటీఆర్ గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన గంటా,తమ పార్టీ నాయకులతో కలిసి విశాఖ రావాలని కేటీఆర్ ని ఆహ్వానించారు గంటా శ్రీనివాసరావు.ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున,సమావేశాలు ముగిసిన వెంటనే ఖచ్చితంగా విశాఖ […]
తీన్మార్ ఆ??పల్లానా?? తీవ్ర ఉత్కంఠ కు చేరుకున్న ఫైనల్ లెక్కింపు
నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు తుది దశకు చేరుకుంటున్న కొద్దీ ఉత్కంఠగా మారుతుంది.ఇప్పటివరకు 67 మంది ఎలిమినేట్ అవగా ఇక మిగిలిన నలుగురిలో ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి ప్రేమిందర్ రెడ్డి ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా పల్లా కు ,తీన్మార్ మల్లన్నకు అంతరం తగ్గుతూ ఫలితంపై ఉత్కంఠ తారాస్థాయికి చేరేలా వుంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనంతరం పల్లా రాజేశ్వర్ రెడ్డి కి 110840, తీన్మార్ మల్లన్న కు 83290,కోదండరాం […]