ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు జోష్ లో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు అసెంబ్లీ సాక్షిగా భారీ ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తుంది.రేపటి ప్రకటనలో ఉద్యోగులను,నిరుద్యోగులను సంతృప్తి పరిచేవిధంగా ప్రకటన ఉంటుంది అని సమాచారం. రేపటి కేసీఆర్ ప్రకటనలో ముఖ్యాంశాలు: 👉 ఉద్యోగులకు34% ఫిట్ మెంట్ 👉2018 జూలై నుండి ఎరియార్స్ 👉 కేంద్ర ఉద్యోగుల తో సమంగా అలవెన్సులు 👉 Cps ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ 👉 పదవీ విరమణ 60కి […]
Day: March 21, 2021
చెఱుకు రైతు ఉద్యమపోరుబాట
20/03/2021 రోజున మల్లాపూర్ మండలంలోని ముత్యం పెట్ చెఱుకు ఫ్యాక్టరీ వద్ద మూతపడిన రాష్ట్రంలో ని ముత్యం పెట్,బోధన్,ముంబాజీపల్లే నిజాం దక్కన్ చెక్కర కర్మాగారాలను ప్రభుత్వం తెరిపించాలని, గతంలో అసెంబ్లీ సాక్షిగా వంద రోజుల్లో చెరుకు కర్మాగారాలను తెరిపిస్తాం అని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సంవత్సరాలు గడుస్తున్న ముందుకు రాకపోవడం బాధాకరమని ఒక్కరోజు నిరసన దీక్ష చేసిన చెఱుకు రైతు ఉత్పత్తిదారుల సంఘం ఈ రెండు మూడు రోజుల్లో చెరుకు […]
ఎవరీ వాణీదేవి??
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా విజయం సాధించిన సురభి వాణీదేవి అందరికి ఇప్పుడు పీవీ గారి కుమార్తె,టీఆరెస్ అభ్యర్థిగా తెలుసు ఇవి పక్కన పెట్టి తన గురించి తెలుసుకుంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తను సరైన అభ్యర్థి అని ప్రత్యర్థి పార్టీలు సైతం ఒప్పుకుంటాయి.ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్న సందర్భంగా పట్టభద్రులు సైతం చెల్లని ఓట్లు వేయడంపై తీవ్రంగా స్పందించారు మీడియా ముందు,ఈ వాఖ్యలు వింటే గెలవకముందే ఇలా వాఖ్యలు […]
కొత్త సీజేఐ పేరు సూచించండి: బాబ్డే కి కేంద్రం లేఖ; ఎన్వీ రామణకు అడ్డుకట్టేనా?
ఏప్రిల్ 23వ తేదీన పదవీవిరమణ చేయనున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే కు తదుపరి ప్రధాన న్యాయమూర్తి పేరుని సూచించాలని కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది.నూతన ప్రధాన న్యాయమూర్తి నియామక ప్రక్రియలో భాగంగా వస్తున్న సంప్రదాయం ప్రకారం న్యాయశాఖ మంత్రిత్వ శాఖా బాబ్డే కి లేఖ రాశారని అధికార వర్గాలు తెలిపాయి. ఇక తదుపరి ప్రధాన న్యాయమూర్తి నియామకం లో భాగంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో సీనియర్ వ్యక్తిని లేదా […]
మాజీ మంత్రి సంచలన వాఖ్యలు:ఎన్నికల్లో పోటీ సామాన్యుడికి సంకటమేనా
తెలంగాణ పట్టభద్రుల ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి ,హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి జి.చిన్నారెడ్డి సంచలన వాఖ్యలు చేసారి.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో పట్టభద్రులు,విద్యావంతులు, ఉపాధ్యాయిలు వంటి వారు సైతం ఓటును నోటుకు,మధ్యం కు అమ్ముకుంటున్నారని,ఎమ్మెల్సీ ఎన్నికలలో డబ్బులు పంచకపోవడం వల్లే నేను గెలవలేకపోయానని,గ్రామీణ ప్రాంతాల్లో మద్యం,నోటుకు ఓటర్లు లొంగిపోతుంటే అవగాహన లేక అనుకోవచ్చు కానీ అన్ని […]
వచ్చే ఎన్నికల నాటికి ‘రిమోట్ ఓటింగ్’??
రోజురోజుకు దిగజారిపోతున్న ఎన్నికల వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఎన్నికల సంస్కరణలకు శ్రీకారం చుట్టిన కేంద్ర ఎన్నికల సంఘం ఆ దిశగా అడుగులు వేస్తూ తొలుత ‘రిమోట్ ఓటింగ్’ విధానం పై దృష్టి సారించింది.కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోరా మాట్లాడుతు ఎన్నికల వ్యవస్థ లో నూతన ఓటింగ్ విధానం అయిన రిమోట్ ఓటింగ్ విధానం ప్రవేశపెట్టేందుకు సన్నాహకాలు చేస్తున్నామని,రాబోయే 2024 లోక్ సభ ఎన్నికల నాటికి ఈ ఓటింగ్ విధానాన్ని […]