జీవితంలో ఒక్కసారైనా అసెంబ్లీ గడప తొక్కాలని,ఎమ్మెల్యే గా గెలుపొందాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు.ఒక్కసారి గెలుపొందితే చాలు ఆ పదవి,పదవితో వచ్చే క్రేజ్,రాయలిటీ,పెద్దవారితో,అధికారులతో ఏర్పడే పరిచయాలు, ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యామంటే ఆ జీవితమే వేరు అన్నంతగా ఉంటుంది.కానీ రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచి,ప్రజల్లో మంచి గుర్తింపు పొందిన వ్యక్తి మాత్రం ప్రస్తుతం సన్నాసి గా మారి సాధారణ జీవితం గడుపుతున్నారు,ఆయన మన తెలుగు రాష్ట్రాల కు చెందిన […]
Day: April 2, 2021
ఆరునెలల్లో సింగిల్ డే రికార్డ్ పాజిటివ్ కేసులు
ఆరునెలల సింగిల్ డే రికార్డ్ పాజిటివ్ కేసులు భారత్ లో కరోనా ఉధృతి రోజురోజుకు పెరుగుతుంది,కరోనా సెకండ్ వేవ్ పరిస్థితి ఎంతగా ఉందంటే నిన్న ఒక్కరోజే 81466 రికార్డ్ పాజిటివ్ కేసులు ఆరునెలల్లో ఇవే అత్యధిక ఒక్కరోజు కేసులు కావడం విశేషం.నిన్న ఒక్కరోజే కరోనాతో దేశవ్యాప్తంగా 469 మంది మరణించడం జరిగింది.గత 23 రోజుల నుండి కోవిడ్ పాజిటివ్ కేసులలో పెరుగుదల స్థిరంగా నమోడవుతుండగా ,రికవరీ రేట్ 93.67 కి […]
భారత్ బయోటెక్,సీరం ఇన్స్టిట్యూట్ లపై చైనా హ్యాకర్స్ సైబర్ దాడి??
చైనా హ్యాకర్ల బృందం భారత్ పై మరో కుట్రకు తెరలేపారా?? ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందించడంలో పెద్దన్నగా మారిన భారత్ పై దొంగ దెబ్బ తీసేందుకు గుంట నక్కలా కాచుకుని కూర్చుందా?? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది.సింగపూర్ అండ్ టోక్యో ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సైబర్ ఇంటలిజెన్స్ సంస్థ సైఫార్మా వారి రిపోర్ట్ ప్రకారం చైనాకు చెందిన హ్యాకర్ల బృందాలల్లో ఒకటైన స్టోన్ పండా గా పిలువబడే APT10 […]
టిడిపి లో ముసలం:బాబుపై తిరుగుబాటు తప్పదా?
టిడిపి పరాజయాల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో బాబు నిర్ణయాలతో విసిగిపోయిన తెలుగు తమ్ముళ్లు ఒక్కరొక్కరు అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.పార్టీ కార్యకర్తల్లో భరోసా నింపాల్సిన నాయకుడు తీసుకునే నిర్ణయాలు వారిని ఆత్మరక్షణలోకి నెట్టేసే లా ఉంటున్నాయి. సాధారణ ఎన్నికల్లో టీడీపీ చరిత్రలోనే ఘోర ఓటమి అనంతరం బాబు గారు ఒక ప్రాంతానికి కూడా కాకుండా కొన్ని గ్రామాలకు మాత్రమే లీడర్ అయినట్టు వ్యవహరించి రెండు కీలక ప్రాంతాల్లో పార్టీని నిండా ముంచిన బాబు […]
ఖమ్మం కారు కీలకనేతపై కమలదళం కన్ను:ఆంధ్ర ఎంపీతో కీలక లాబీయింగ్
తెలంగాణ లో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతున్న బీజేపీ ఇప్పుడిప్పుడే జిల్లాలపై ఫోకస్ పెడుతుంది.ఇందులో భాగంగా ప్రస్తుతం ఖమ్మం జిల్లాపై దృష్టి పెట్టిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఖమ్మం టీఆర్ఎస్ కీలక నాయుడిపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది.ఈ నాయకుడితో చర్చలకు ఆంధ్రాకు చెందిన ప్రముఖ బీజేపీ నాయకుడితో లాబీయింగ్ చేయిస్తున్నట్లు సమాచారం.ఖమ్మం జిల్లాలో ఒకప్పుడు టిడిపి లో కీలక నేతగా వ్యవహరించి టిఆర్ఎస్ లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా చేసి,గత […]
ఆర్ఆర్ఆర్ అజయ్ దేవగన్ మోషన్ పోస్టర్
డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూ ఎన్ఠీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ లో ఒక కీలకపాత్ర లో నటిస్తున్నారు అజయ్ దేవ్ గన్.ఈరోజు అజయ్ దేవ్ గన్ పుట్టినరోజు సందర్భంగా అజయ్ దేవ్ గన్ పాత్రకు సంబంధించిన మోషన్ పోస్టర్ విడుదల చేసారు.దెబ్బతిన్న బెబ్బులిలా ఆంగ్లేయుల సైన్యానికి ఎదురొడ్డి నిలవగా లోడ్ ఎయిమ్ షూట్ అంటూ ఆర్డర్స్ మధ్య అదిరిపోయే […]
మార్చ్ నెలలో రికార్డు స్థాయిలో 58% కు ఎగసిన భారత ఎగుమతులు
గత ఆర్థిక సంవత్సరం కరోనా లాక్ డౌన్ తో నిలిచిన ఎగుమతులు,దిగుమతులు ఈ మార్చ్ నెలలో రికార్డు స్థాయిలో ఎగుమతులు పెరిగాయి.మార్చ్ నెలలో భారత ఎగుమతులు ఇంజనీరింగ్, వస్త్రాలు,ఇనుప ఖనిజం,ఫార్మా ఎగుమతుల జోరుతో ఎగుమతులు 58% కి పెరిగాయి,ఈ ఎగుమతుల విలువ 34 బిలియన్ డాలర్లు గా ఉండగా,భారత దిగుమతులు 53%కి చేరగా,దిగుమతుల విలువ 48 బిలియన్ దాలర్లుగా ఉండగా,వాణిజ్య లోటు 14 బిలియన్ దాలర్లకు చేరుకుంది.గతంలో వాణిజ్య లోటు […]
15000 కోట్లతో గ్రామాల్లో గోడౌన్స్,కోల్డ్ స్టోరేజ్ లు:కన్నబాబు
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తుందని,రాష్ట్ర ప్రభుత్వం తమ మొదటి ప్రాధాన్యత వ్యవసాయ రంగానికే అని తిరుపతిలో మీడియా తో మాట్లాడుతూ వ్యవసాయ శాఖా మంత్రి కూరసల కన్నబాబు వెల్లడించారు.గ్రామీణ స్థాయిలో గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్ ల నిర్మాణానికి తమ ప్రభుత్వం 15000 కోట్లు కేటాయించిందని, రైతులు పండించిన పంటలకు తమ ఇంటివద్దనుండే అమ్ముకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటునదని మంత్రిగారు వెల్లడించారు.