ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బుధవారం(6/04/2021) వ్యవసాయ రంగంపై చేసిన కీలక సమీక్షలో ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి, వ్యవసాయ సలహాదారు కృష్ణారెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ పూనం మాలకొండయ్య,అధికారులకు పలు కీలక ఆదేశాలు ఇస్తూ,రైతులకు తీపికబురు లాంటి న్యూస్ అందించారు.ఈరోజు నిర్వహించిన సమీక్షలో ఉద్యానవన పంటలు,మైక్రో ఇరిగేషన్ వ్యవస్థపై క్షుణ్ణంగా సమీక్షించిన సీఎం మైక్రో ఇరిగేషన్ లో భాగంగా రైతులకు సూక్ష్మ,బిందు సేద్యపరికరాలు,డ్రిప్ ఇరిగేషన్ ప్రతి […]
Day: April 6, 2021
వైసీపీ ని సురక్షితంగా పద్మవ్యూహంలో బంధించిన జగన్మోహన్ రెడ్డి
వందేళ్ల చరిత్ర ఉన్న కేంద్ర ఒకప్పటి అధికార పార్టీ చేతిలో మూడేళ్లు అధికారంలో ఉండి ,దేశంలో సోనియాగాంధీ శక్తివంతమైన నేతగా వెలుగొందుతున్న సమయంలో ఆ పార్టీని వీడి,ఆ పార్టీకే సవాల్ విసిరిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి,నలభై ఏండ్ల వయసులో నలభై ఏండ్ల అనుభవం అని జబ్బలుచరుచుకుంటూ,రాజ్యాంగబద్ధమైన సంస్థలను సైతం శాసించగల వ్యక్తుల కోటరీ ఉన్న నాయకుడి చేతిలో తృటిలో విజయాన్ని చేజార్చుకుని,పార్టీ నేతలు ఒక్కొక్కరుగా వీడుతున్న జగన్ పని అయిపోయిందని […]
మరో బాలీవుడ్ బ్యూటీకి కరోనా
బాలీవుడ్ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు.లాక్ డౌన్ అనంతరం ఆగిపోయిన సినిమాల షూటింగ్ త్వరితగతిన పూర్తి చేసే హడావిడిలో ఉన్న సెలబ్రిటీలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా బారిన పడకతప్పట్లేదు. ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీల్లో ఆలియా బట్,భూమి పద్నాకర్ కరోనా బారిన పడగా వీరి జాబితాలోకి కత్రినా కూడా చేరింది.కరోనా టెస్ట్ చేయించుకున్న కత్రినా కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో తన ఇన్స్టాగ్రామ్ లో తెలియజేయగా,హోమ్ క్వరంటాయిన్ లో […]
అక్కడ వందకు చేరిన కిలో చెక్కెర
కిలో చెక్కెర వందకు చేరింది అనగానే షాక్ అనిపించిందా?? అవును నిజమే మన పక్కనే ఉన్న దాయాది దేశం పాకిస్థాన్ లో కిలో చెక్కెర వంద రూపాయలకు చేరింది.ప్రస్తుతం ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ పాకిస్థాన్ 50 వేల టన్నుల చెక్కెర దిగుమతులకు టెండర్లు పిలువగా,ఈ టెండర్లలో పొరుగు దేశమైన ఇండియాను నిషేదించడంతో ఇది పాక్ లో చెక్కెర పెరుగుదలకు దారి తీసింది. గతంలోనే చెక్కెర దిగుమతులకు టెండర్లను పిలువగా టెండర్లలో […]