పల్లెల రూపురేఖలు మార్చిన పల్లె ప్రగతి:మంత్రి కొప్పుల ధర్మపురి నియోజకవర్గంలో ధర్మపురి మండలం జైన, కొస్నూర్ గ్రామాలలో పల్లె ప్రగతి తో గ్రామ వికాసం కార్యక్రమం లో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా దాదాపు 65 లక్షల నిధులతో నిర్మించిన సి.సి రోడ్లు, సైడ్ డ్రైనేజీ లు, కంపోజ్ షెడ్, పల్లె ప్రకృతి వనాలను ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు మంత్రి గారు మాట్లాడుతూ […]
Category: Flash News
అరకు లోయలోకి దూసుకెళ్లిన బస్సు
హైదరాబాద్ నుండి అరకు యాత్రకు వెళ్లిన ఓ బస్సు లోయలోకి దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందగా 10 మందికి పైగా గాయపడినట్టు తెలుస్తుంది.హైదరాబాద్ కి చెందిన దినేష్ ట్రావెల్స్ బస్సు అరకు లోయ సమీపంలోని 5 వ నంబర్ మలుపు వద్ద అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది,ప్రమాదానికి గురైన బస్సులో 24 మంది ఉన్నట్లు తెలుస్తుంది,వీరంతా హైదరాబాద్ కి చెందిన వారిని పేర్కొన్న రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న పోలీసులు […]
గల్ఫ్ ఆశచూపి మహిళలను మోసం చేసే ముఠా అరెస్ట్
గల్ఫ్ లో మంచి జీతంతో ఉద్యోగం కావాలా ? అయితే .. గల్ఫ్ ఫ్లైట్ ఎక్కాలా ? అయితే మాతో గదిలోకి రావాల్సిందే ” అంటూ యువతుల జీవితాలతో ఆడుకుంటూ .. మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్న కడప ముఠా ఆటను రాచకొండ పోలీసులు కట్టించారు . ఈ ముఠాకు చెందిన ఓ మహిళ సహా .. నలుగురిని అరెస్టు చేశారు . హైదరాబాద్కు చెందిన ట్రావెల్ ఏజెంట్ నిర్వాహకుడు […]
Ghmc మేయర్ గా గద్వాల విజయలక్ష్మి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ గా బంజారాహిల్స్ కార్పొరేటర్ కేకే కూతురు గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు.ఉదయం కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం అనంతరం 12.30 కి సమావేశమైన కౌన్సిల్ రిటర్నింగ్ ఆఫీసర్ శ్వేతా మహంతి మేయర్ ఎన్నికను చేపట్టారు.డిప్యూటీ మేయర్ గా తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలతా రెడ్డి ఎన్నికయ్యారు.
రైతులతో మమేకమై సాగుతున్న రేవంత్ రైతు భరోసా పాదయాత్ర
నిన్న అచ్చంపేట రాజీవ్ రైతు భరోసా దీక్ష వేదిక నుండి పాదయాత్ర ప్రారంభించిన రేవంత్ రెడ్డి నిన్న రాత్రి వరకు ఉప్పునూతల మండల కేంద్రం వరకు చేరుకోగా,ఈరోజు ఉదయం 10 గంటలకు ఉప్పునూతల మండల కేంద్రం నుండి ప్రారంభమైన పాదయాత్రలో రేవంత్ రెడ్డి మధ్య మధ్యలో రైతుల పంట పొలాల వద్ద ఆగుతూ,వారితో ముచ్చటిస్తూ కొనసాగిస్తూ రైతులకు మరింత దగ్గరయ్యే విధంగా కొనసాగిస్తున్నారు.పదిరోజుల పాటు సాగే ఈ రైతు భరోసా […]
కోఠీ లో భారీ అగ్నిప్రమాదం
ఈ రోజు తెల్లవారుజామున కోఠీ ప్రాంతంలోని బట్టల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.ఈప్రమాదంలో అయిదు బట్టల దుకాణాలకు మంటలు వ్యాపించి భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదం సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది,సుల్తాన్ బజార్ పోలీసులు, ghmc సిబ్బంది నాలుగు ఫైరింజన్ ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది