నిన్న రాత్రి నుండి జమ్మూకాశ్మీర్ లోని రెండు జిల్లాల్లో జరిగిన ఎదురుకాల్పులలో ఏడుగురు ఉగ్రవాదులు మరణించినట్టు సమాచారం.ఈ ఎదురుకాల్పులలో నలుగురు సైనికులకు గాయలైనట్టు తెలుస్తుంది,వివరాల్లోకి వెళితే జమ్మూకాశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో గురువారం రాత్రి సైనికులకు ఉగ్రవాదులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు మరణించగా నలుగురు సైనికులు గాయపడ్డారు.మరణించిన తీవ్రవాదుల్లో ఘజ్వత్ ఉల్ హింద్ ఉగ్రవాద సంస్థ కీలక నేత ఇంతియాజ్ షా కూడా మరణించినట్టు తెలుస్తోంది. అలాగే […]
Category: National
మహారాష్ట్ర బాటలో మరో రాష్ట్రం లాక్ డౌన్ దిశగా
దేశంలో రోజు రోజుకు కరోనా సెకండ్ వేవ్ కొత్త రికార్డులు సృష్టిస్తూ గత మూడు రోజులుగా లక్షకు పైగా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో వెలువడుతుండగా కరోనా కేసులు ఏక్కువ ఉన్న రాష్టాల్లో కరోనా నియంత్రణ కి కఠిన నిబంధనల అమలుకు సిద్ధం అవుతున్నాయి,దేశంలోని కేసుల్లో 60 వేల పైచిలుకు కేసులతో మొదటిస్థానం లో ఉన్న మహారాష్ట్ర లో కొన్ని పట్టణాల్లో సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించగ,రాష్ట్రం మొత్తం వీకెండ్ […]
ముఖ్యమంత్రులతో మోదీ భేటీ;ఏప్రిల్ 8 న ఏ ప్రకటన రానుంది?
దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా ఉధృతి పెరుగుతుండటంతో మోదీ కీలక సమావేశం నిర్వహించనున్నారు.గత సంవత్సరం సెప్టెంబర్,అక్టోబర్ నెలలో కరోనా పాజిటివ్ కేసులు గరిష్టంగా నమోదవగా ప్రస్తుతం అంతకు మించి కేసులు నమోదవుతున్నాయి,నిన్న గరిష్టంగా ఒకేరోజు లక్ష కేసులు నమోదవటంతో కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా కరోనా కట్టడికి తీసుకోవలసిన చర్యలపై రాష్టాలు,కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో,అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో కీలక భేటీ కానున్నారు. కరోనా కట్టడికి తీసుకోవలసిన చర్యలు, కరోనా వ్యాక్సిన్ […]
మహారాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశముఖ్ రాజీనామా
ముంబై మాజీ పోలీస్ కమీషనర్ పరం బీర్ సింగ్ సంచలన ఆరోపణలతో పాటు,హైకోర్టు లో వేసిన పిటీషన్ ఎఫ్ఫెక్ట్ మహారాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశముఖ్ రాజీనామా కు దారితీసింది.ముకేష్ అంబానీ ఇంటిసమీపంలో బాంబు బెదిరింపుల కేసు, పోలీస్ శాఖలో 100 కోట్ల వసూళ్ల టార్గెట్ తో అవినీతి,అక్రమ వసూళ్ల ఆరోపణలతో పరం వీర్ సింగ్ హైకోర్టులో వేసిన పిటీషన్ ని విచారణకు స్వీకరించిన ధర్మాసనం వాదనలు విన్న […]
బిగ్ బ్రేకింగ్: బీజాపూర్ ఎన్కౌంటర్;కానరాని21 మంది జవాన్ల జాడ
ఛత్తీస్ ఘడ్ లోని బీజాపూర్-సుకుమా జిల్లాల సరిహద్దుల్లో శనివారం జరిగిన ఎన్కౌంటర్ లో 21 మంది జవానులు జాడ తెలియట్లేదని పోలీసులు తెలిపారు,కానరాని జవానులు జాడకోసం ఒక బృందం గాలిస్తున్నట్లు తెలుస్తోంది.బీజాపూర్ జిల్లా లోని టర్రేం అడవుల్లో శనివారం జరిగిన మావోయిస్టులు, జవానులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్ లో 8 మంది భద్రతా సిబ్బంది మరణించగా,ఇద్దరు మావోయిస్టులు మరణించగా, 31 మంది జవానులకు తీవ్ర గాయాలు అయ్యాయి.వీరిలో 24మందిని బీజాపూర్ […]
ఆరునెలల్లో సింగిల్ డే రికార్డ్ పాజిటివ్ కేసులు
ఆరునెలల సింగిల్ డే రికార్డ్ పాజిటివ్ కేసులు భారత్ లో కరోనా ఉధృతి రోజురోజుకు పెరుగుతుంది,కరోనా సెకండ్ వేవ్ పరిస్థితి ఎంతగా ఉందంటే నిన్న ఒక్కరోజే 81466 రికార్డ్ పాజిటివ్ కేసులు ఆరునెలల్లో ఇవే అత్యధిక ఒక్కరోజు కేసులు కావడం విశేషం.నిన్న ఒక్కరోజే కరోనాతో దేశవ్యాప్తంగా 469 మంది మరణించడం జరిగింది.గత 23 రోజుల నుండి కోవిడ్ పాజిటివ్ కేసులలో పెరుగుదల స్థిరంగా నమోడవుతుండగా ,రికవరీ రేట్ 93.67 కి […]
మాజీ క్రికెటర్ ,బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అశోక్ దిండా పై దాడి
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి,రెండో దశ పోలింగ్ దగ్గర పడుతున్నకొద్దీ పోటీ ఉత్కంఠకు చేరుకుని పరస్పర దాడులు,ప్రచారాలు అడ్డుకోవడం వరకు వెళ్ళింది.ఈరోజు ప్రచారం ముగించుకుని తిరుగుముఖం పట్టిన మొయిన అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ,మాజీ క్రికెటర్ అశోక్ దిండా పై ప్రత్యర్థి టీఎంసీ కార్యకర్తలు రాళ్లదాడి చేయగా దిండా కి తీవ్రగాయాలు అయినట్టు తెలుస్తోంది.దిండా ప్రచారం ముగించుకుని వస్తుండగా ఈస్ట్ మిడ్నాపూర్ సమీపంలో గుర్తు తెలియని […]
ఒరిస్సా ప్రభుత్వ సంచలన తీర్మానం
ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థుల కోసం ఒడిస్సా ప్రభుత్వం సంచలన తీర్మానం చేసింది.ప్రస్తుతం ఒడిశా అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారికి ప్రభుత్వ ఉన్నతా విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్, మెడికల్ లాంటి వాటిల్లో ప్రవేశానికి 15 % రిజర్వేషన్ కలిపిస్తూ ఈ తీర్మానం చేసింది.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ ‘ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద,మధ్యతరగతి విద్యార్థులు టాలెంట్ ఉన్న ఆర్ధిక స్థోమత లేక కోచింగ్ సెంటర్లకు డబ్బులు […]
కేంద్రమంత్రిగా బండి సంజయ్?? బీజేపీ పెద్దల మదిలో మూడు ఆలోచనలు
దక్షిణ భారతంలో బీజేపీ బలపడే అవకాశం ఉన్న రాష్టాల్లో తెలంగాణ ఒకటి. దశాబ్ద కాలంగా ఇక్కడ బలపడే ప్రయత్నం చేస్తున్న సాధ్యం కానీ సమయంలో గత సంవత్సరం కాలంగా తెలంగాణ బీజేపీ రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయం గా ఎదిగింది అంటే ఇందులో కీలక పాత్ర బండి సంజయ్ అని చెప్పక్కర్లేదు. బండి సంజయ్ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు గా బాధ్యతలు చేపట్టిన అనంతరం పార్టీ లో కొత్త ఊపు వచ్చింది,ఈ […]
త్వరలో తెలంగాణ లో టెట్ లేకుండా DSC??
తెలంగాణ లో డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న విద్యాశాఖకు సంబందించిన విషయాలపై అసెంబ్లీ లో ఆన్లైన్ విద్యావిధానం గురుంచి మాట్లాడుతూ తెలంగాణలో టి శాట్ యాప్ ని 12 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారని,85 శాతం మందికి ఆన్లైన్ విద్యావిధానం చేరువైంది అని,వర్క్ షీట్స్ ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణ దే అన్న మంత్రి వర్యులు,కరోనా వల్ల ఇంటర్ తరగతులు […]