అసెంబ్లీ కాలవ్యవది ముగియనున్న అయిదు రాష్టాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల అధికారి సునీల్ అరోరా షెడ్యూల్డ్ విడుదల చేసారు.ఈ షెడ్యూల్డ్ ప్రకారం తమిళనాడు,కేరళ, పుదుచ్చేరిలో ఒకే విడతలో ఏప్రిల్ 6 న,అస్సాం లో మూడు విడుతలలో march 27 తొలివిడత,ఏప్రిల్ 1 రెండవ విడత,ఏప్రిల్ 6 మూడవ విడత, పశ్చిమ బెంగాల్ లో ఎనిమిది దశలలో march 27,ఏప్రిల్ 1,6,10,17,22,26,29 లలో ఎన్నికలు జరగనున్నాయి అని తెలిపింది.ఇక కన్యాకుమారి పార్లమెంట్ […]
Category: National
తమిళనాడులో బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు
తమిళనాడు లోని విరుదునగర్ జిల్లా అచంకులం గ్రామంలో ని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో మధ్యాహ్నం సమయంలో భారీ పేలుడు సంభవించింది.ఈ పేలుడులో 9 మంది మృతి చెందిన వారి శవాలు పూర్తిగా బూడిద కాగా ,మరో ఇద్దరు ఆస్పత్రికి తీసుకెళుతుండగా మరణించారు.22 మంది తీవ్ర గాయాలతో భయటపడినవారిని మధురై లోని జీఆర్ హెచ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రమాద స్థలానికి 5ఫైరింజన్ లు,30 మంది ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను […]
జమ్మూలో స్వల్ప భూకంపం
జమ్మూకాశ్మీర్ లో ఈరోజు తెల్లవారుజామున భూమి స్వల్పంగా కంపించడంతో నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి భయంతో బయటకి పరుగులు తీశారు.తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో స్వల్ప ప్రకంపనలు రాగా విషయం తెలుసుకున్న అధికారులు ,నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు రిక్టర్ స్కెల్ పై భూకంప తీవ్రతను పరిశీలించి,భూకంప తీవ్రత 3.5 గా నమోదైనట్లు వెల్లడించారు.గత కొద్ది రోజులుగా స్వల్పంగా భూప్రకంపనలు ఉండటంతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం […]
ఉత్తరాఖండ్ లో విరిగిపడ్డ కొండచరియలు
ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలో మంచుకొండ చరియలు విరిగిపడి దౌలిగంగా నదికి వరద పోటెత్తింది.వరద పెరగడంతో రైనీ తపోవన్ వద్ద ఉన్న పవర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో అక్కడ పనిచేస్తున్న 150 మంది కార్మికులు గల్లంతు అయ్యారు.గల్లంతైన కార్మికులు,సహాయక చర్యలకోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు.దౌలి గంగా నదికి వరదపోటెత్తుతుండటం తో అధికారులు అప్రమత్తం అయి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలను తరలిస్తున్నారు.దోలిగంగా నదికి వరద ఎక్కువ అవుతుండటంతో […]