తిరుపతి ఉపఎన్నికల ప్రచారం చివరిదశకు చేరుకున్న వేల టిడిపి అధినేత చంద్రబాబు కు షాక్ తగిలింది. దీనితో చంద్రబాబు తో పాటు టిడిపి శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది.టిడిపి తరుపున తిరుపతి ఉపఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన టిడిపి నేతలు శ్రేణుల్లో కరోనా టెన్షన్ మొదలైంది. ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టిడిపి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు,మంత్రులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అవడంతో టిడిపి శ్రేణుల్లో కరోనా భయం మొదలైంది.ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్న […]
Category: Political
జగన్ సాహసోపేత నిర్ణయం
తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంటున్న సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకుని తన సహచర ఎమ్మెల్యేలు, మంత్రుల బృందానికి తెలియజేసినట్లు సమాచారం.ఈ నిర్ణయం విన్న ఎమ్మెల్యే లు,మంత్రులకు షాక్ తగిలినట్లయింది.ఉపఎన్నికలు అంటేనే డబ్బు,మద్యం ప్రభావం ఎక్కువ,అందునా అధికార పార్టీ ఓ అడుగు ముందే ఉంటుంది,కానీ ప్రస్తుత ఉప ఎన్నిక నేపథ్యంలో తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఓటర్లకు ఎలాంటి మందు,డబ్బు కూడా పంచకూడదని ఆదేశించినట్టు […]
ఖమ్మం కారు కీలకనేతపై కమలదళం కన్ను:ఆంధ్ర ఎంపీతో కీలక లాబీయింగ్
తెలంగాణ లో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతున్న బీజేపీ ఇప్పుడిప్పుడే జిల్లాలపై ఫోకస్ పెడుతుంది.ఇందులో భాగంగా ప్రస్తుతం ఖమ్మం జిల్లాపై దృష్టి పెట్టిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఖమ్మం టీఆర్ఎస్ కీలక నాయుడిపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది.ఈ నాయకుడితో చర్చలకు ఆంధ్రాకు చెందిన ప్రముఖ బీజేపీ నాయకుడితో లాబీయింగ్ చేయిస్తున్నట్లు సమాచారం.ఖమ్మం జిల్లాలో ఒకప్పుడు టిడిపి లో కీలక నేతగా వ్యవహరించి టిఆర్ఎస్ లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా చేసి,గత […]
రూటు మారుతున్న ఈటెల దారెటు??
నాటి జలదృశ్యం నుండి నేటి వరకు టిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ వెంట నమ్మినబంటులా,ప్రతి నిర్ణయం లో కేసీఆర్ కి చేదోడువాదోడుగా ఉంటూ తెలంగాణ ఉద్యమం లో ,టిఆర్ఎస్ పార్టీని బలంగా నిలబెట్టడంలో ప్రముఖ పాత్ర పోషించిన ఈటెల కు గత కొన్నిరోజులుగా పార్టీలో ప్రాధాన్యత తగ్గడమే కాదు తనతో కేసీఆర్ ప్రవర్తిస్తున్న తీరు పొమ్మనలేక పొగబెట్టినట్టు గా ఉంది.దానికి అనుగుణంగానే ఈటెల వ్యవహారం మాటల తీరు కూడా ఘాటుగా ఉండటమే […]
అదిరిన సాగర్ సమీక’రణం’:ఎవరిని వరించెనో విజయం
నాగార్జున సాగర్ ఉపఎన్నికల ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక లో విభిన్న పంథాలో ముందుకు వెళ్లడంతో సమరం ఆసక్తికరంగా మారింది.ప్రధాన పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డి రెడ్డి సామాజికవర్గం,బీజేపీ పార్టీ అభ్యర్థి లంబాడీ ,టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భగత్ యాదవ్ సామాజిక వర్గం,ముగ్గురు అభ్యర్థులు మూడు సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు కావడం, నియోజకవర్గంలోని ఓటర్లలో రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు 23 వేలు ఉండగా, బీసీ ఓటర్లు […]
మాజీ క్రికెటర్ ,బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అశోక్ దిండా పై దాడి
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి,రెండో దశ పోలింగ్ దగ్గర పడుతున్నకొద్దీ పోటీ ఉత్కంఠకు చేరుకుని పరస్పర దాడులు,ప్రచారాలు అడ్డుకోవడం వరకు వెళ్ళింది.ఈరోజు ప్రచారం ముగించుకుని తిరుగుముఖం పట్టిన మొయిన అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ,మాజీ క్రికెటర్ అశోక్ దిండా పై ప్రత్యర్థి టీఎంసీ కార్యకర్తలు రాళ్లదాడి చేయగా దిండా కి తీవ్రగాయాలు అయినట్టు తెలుస్తోంది.దిండా ప్రచారం ముగించుకుని వస్తుండగా ఈస్ట్ మిడ్నాపూర్ సమీపంలో గుర్తు తెలియని […]
ఈటెలకు ప్రగతిభవన్ పిలుపు
నిన్న వీణవంక మండలంలో రైతువేధిక భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా సంచలన వాఖ్యలు చేసిన తరువాత రోజే ఈటెల రాజేందర్ కి ప్రగతిభవన్ నుండి పిలుపు రావడం కేసీఆర్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఈరోజు అసెంబ్లీ సమావేశాల అనంతరం స్వయంగా కేటీఆర్ తన వాహనంలో ఈటెల రాజేందర్ గారిని ఎక్కించుకుని మరీ తీసుకెళ్లడం ఆసక్తి రేపుతోంది.కేసీఆర్ ,ఈటెల భేటీని కరోన కేసులు పెరుగుతున్న సందర్భంగా జరిగిన భేటీగా టిఆర్ఎస్ శ్రేణులు […]
ఎన్నికల సంఘం షాకింగ్ నిర్ణయం
కేంద్ర ఎన్నికల సంఘం అయిదు రాష్ట్రల పోలింగ్ కు ముందు కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు మూడు రోజుల ముందు నుండే బైక్ ర్యాలీలు బంద్ చెయ్యాలని నిర్ణయం తీసుకుంది.ఈ నిర్ణయం ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్టాలకి కూడా వర్తిస్తుందని తెలిపింది. ఎన్నికలకు ముందు బైక్ ర్యాలీలతో ఓటర్లను తమకే ఓటెయాలని ఇబ్బందికి గురిచేస్తున్నారని తమ దృష్టికి వచ్చింది అని అందుకే పోలింగ్ కి 72 గంటల ముందే బైక్ […]
నిమ్మగడ్డకు హైకోర్టు షాక్
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా గతంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వగా చాలా చోట్ల ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.ఈ ఏకగ్రీవాలు బలవంతంగా జరిగాయని,వాటిని ఆమోదించకూడదని ఆదేశించిన ఏపీ సీఈసీ నిమ్మగడ్డ రమేష్ పై హైకోర్టు కు వెళ్లిన వైసీపీ నేతలకు భారీ ఊరట లభించింది.వైసీపీ నేతలు వేసిన పిటీషన్ ని విచారించిన హైకోర్టు గతంలో జరిగిన ఏకగ్రీవాలపై విచారణకి ఎన్నికల కమిషన్ కి అధికారం లేదని […]
చంద్రబాబుకు బిగ్ షాక్:సీఐడీ నోటీసులు
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు కు ఉదయాన్నే ఏపీ సీఐడీ అధికారులు షాక్ ఇచ్చారు.రాజధాని భుఅక్రమ కేటాయింపులు ,ఇన్ సైడర్ ట్రేడింగ్ విషయంలో సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ నేతృత్వంలో ఆరుగురు అధికారుల బృందం హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి చేరుకుని అక్కడి భద్రతా సిబ్బందితో మాట్లాడి లోనికి ప్రవేశించిన సీఐడీ బృందం చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.సీఐడీ అధికారులు సీఆర్పీసీ సెక్షన్ 160 కింద […]