ఎమ్ రత్నం నిర్మాతగా,క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా మోగా సూర్య ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న పవన్ 27 వ మూవీ ఫస్ట్ లుక్ వీడియో మహాశివరాత్రి సందర్భంగా విడుదలై సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేస్తుంది.పవన్ హీరోగా చేస్తున్న తొలి మైథలాజికల్ పిరియాడిక్ చిత్రం పేరు హరిహర వీరమల్లు. ప్రతి ఒక్కరికి ఈ చిత్రం పై మొదటినుండి ఆశక్తి నెలకొంది.ఈ వీడియో బ్యాగ్రౌండ్ మ్యూజిక్,పవన్ ఎంట్రీ,పవన్ లుక్ […]
పల్లె ప్రగతి గ్రామ వికాసంతో పల్లెబాటలో మంత్రి కొప్పుల
పల్లెల రూపురేఖలు మార్చిన పల్లె ప్రగతి:మంత్రి కొప్పుల ధర్మపురి నియోజకవర్గంలో ధర్మపురి మండలం జైన, కొస్నూర్ గ్రామాలలో పల్లె ప్రగతి తో గ్రామ వికాసం కార్యక్రమం లో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా దాదాపు 65 లక్షల నిధులతో నిర్మించిన సి.సి రోడ్లు, సైడ్ డ్రైనేజీ లు, కంపోజ్ షెడ్, పల్లె ప్రకృతి వనాలను ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు మంత్రి గారు మాట్లాడుతూ […]
అయిదు రాష్టాల ఎన్నికల షెడ్యూల్డ్ విడుదల
అసెంబ్లీ కాలవ్యవది ముగియనున్న అయిదు రాష్టాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల అధికారి సునీల్ అరోరా షెడ్యూల్డ్ విడుదల చేసారు.ఈ షెడ్యూల్డ్ ప్రకారం తమిళనాడు,కేరళ, పుదుచ్చేరిలో ఒకే విడతలో ఏప్రిల్ 6 న,అస్సాం లో మూడు విడుతలలో march 27 తొలివిడత,ఏప్రిల్ 1 రెండవ విడత,ఏప్రిల్ 6 మూడవ విడత, పశ్చిమ బెంగాల్ లో ఎనిమిది దశలలో march 27,ఏప్రిల్ 1,6,10,17,22,26,29 లలో ఎన్నికలు జరగనున్నాయి అని తెలిపింది.ఇక కన్యాకుమారి పార్లమెంట్ […]
అక్షర్ సిక్సర్/ఇంగ్లాండ్ 112 ఆలౌట్
అహ్మదాబాద్ లోని మోతేరా స్టేడియంలో జరుగుతున్న ఇండియా వెర్సెస్ ఇంగ్లాండ్ పింక్ బాల్ టెస్ట్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 112 పరుగులకు ఆలౌట్ అయింది.తొలుత బ్యాటింగ్ కి దిగిన ఇంగ్లాండ్ ని 100 వ టెస్ట్ ఆడుతున్న ఇషాంత్ ఆదిలోనే ఓపెనర్ సిబ్లే ని డకౌట్ చేయడం తో మొదలైన పతనం స్పిన్నర్ల బౌలింగ్ అటాక్ తో కుప్పకూలింది.గత మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన అక్షర్ […]
రాధే శ్యామ్ టీజర్
యూవీ క్రియేషన్స్ బ్యానర్,గోపికృష్ణా మూవీస్ పతాకం పై కె.రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్,పూజా హెగ్డే హీరో,హిరోయిన్ లుగా 1960 బ్యాక్ డ్రాప్ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ టీజర్ ని ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల చేయడం జరిగింది.140 కోట్ల బడ్జెట్ తో,ఓ అందమైన దృశ్య కావ్యంలా దర్శకుడు ఈ చిత్రాన్ని మలచినట్లు తెలుస్తుంది.
ప్రభాస్ సలార్ మూవీ పిక్ సోషల్ మీడియాలో హల్చల్
ప్రభాస్ హీరోగా,ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సలార్.ఈ చిత్రం ప్రస్తుతం గోదావరిఖని లోని ఓపెన్ కాస్టింగ్ బొగ్గు గనుల్లో షూటింగ్ జరుపుకుంటుండగా,ఈ చిత్రానికి లీకులు బెడద తప్పట్లేదు.ఈ చిత్రానికి సంబంధించిన హీరో ప్రభాస్ బైక్ సన్నివేశానికి సంబందించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ చిత్రంలో ప్రభాస్ సరసన తొలిసారి శ్రుతి హసన్ కథానాయికగా నటిస్తుండగా,ఈ చిత్రాన్ని తెలుగు,తమిళ్,మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీ […]
అరకు లోయలోకి దూసుకెళ్లిన బస్సు
హైదరాబాద్ నుండి అరకు యాత్రకు వెళ్లిన ఓ బస్సు లోయలోకి దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందగా 10 మందికి పైగా గాయపడినట్టు తెలుస్తుంది.హైదరాబాద్ కి చెందిన దినేష్ ట్రావెల్స్ బస్సు అరకు లోయ సమీపంలోని 5 వ నంబర్ మలుపు వద్ద అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది,ప్రమాదానికి గురైన బస్సులో 24 మంది ఉన్నట్లు తెలుస్తుంది,వీరంతా హైదరాబాద్ కి చెందిన వారిని పేర్కొన్న రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న పోలీసులు […]
గల్ఫ్ ఆశచూపి మహిళలను మోసం చేసే ముఠా అరెస్ట్
గల్ఫ్ లో మంచి జీతంతో ఉద్యోగం కావాలా ? అయితే .. గల్ఫ్ ఫ్లైట్ ఎక్కాలా ? అయితే మాతో గదిలోకి రావాల్సిందే ” అంటూ యువతుల జీవితాలతో ఆడుకుంటూ .. మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్న కడప ముఠా ఆటను రాచకొండ పోలీసులు కట్టించారు . ఈ ముఠాకు చెందిన ఓ మహిళ సహా .. నలుగురిని అరెస్టు చేశారు . హైదరాబాద్కు చెందిన ట్రావెల్ ఏజెంట్ నిర్వాహకుడు […]
తమిళనాడులో బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు
తమిళనాడు లోని విరుదునగర్ జిల్లా అచంకులం గ్రామంలో ని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో మధ్యాహ్నం సమయంలో భారీ పేలుడు సంభవించింది.ఈ పేలుడులో 9 మంది మృతి చెందిన వారి శవాలు పూర్తిగా బూడిద కాగా ,మరో ఇద్దరు ఆస్పత్రికి తీసుకెళుతుండగా మరణించారు.22 మంది తీవ్ర గాయాలతో భయటపడినవారిని మధురై లోని జీఆర్ హెచ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రమాద స్థలానికి 5ఫైరింజన్ లు,30 మంది ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను […]
Ghmc మేయర్ గా గద్వాల విజయలక్ష్మి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ గా బంజారాహిల్స్ కార్పొరేటర్ కేకే కూతురు గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు.ఉదయం కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం అనంతరం 12.30 కి సమావేశమైన కౌన్సిల్ రిటర్నింగ్ ఆఫీసర్ శ్వేతా మహంతి మేయర్ ఎన్నికను చేపట్టారు.డిప్యూటీ మేయర్ గా తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలతా రెడ్డి ఎన్నికయ్యారు.